TET DSC TELUGU 8th CLASS (ప్రతిజ్ఞ & ప్రకృతి ఒడిలో)౼ 197
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "గుశ్వం" అనే పాఠ్యఅంశంలో "ఒరేయ్ నువ్వులా పేచీపెట్టావంటే గురువుగారితో చెబుతాను" అని అన్నది ఎవరు
#2. "గుశ్వం" పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#3. క్రిందివాటిలో శ్రీశ్రీ రచన కాని దానిని గుర్తించండి
#4. "ప్రతిజ్ఞ" అనే పాఠ్యఅంశం శ్రీశ్రీ రాసిన ఈ రచన నుండి స్వీకరించబడింది
#5. మనం కష్టపడితే గాని "ఘర్మజలం" విలువ తెలియదు
#6. "కరము" అనే పదానికి నానార్ధాన్ని గుర్తించండి
#7. "భూతం" అను పదం యొక్క నానార్ధం కాని దానిని గుర్తించండి
#8. "హలం" అను పదానికి పర్యాయపదo కాని దానిని గుర్తించండి
#9. "కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు". అనే వాక్యంలో గీతగీసిన పదం యొక్క వికృతిని గుర్తించండి
#10. "విలాపాగ్నులు" అనే పదాన్ని విడదీయగా
#11. "త్రికరణాలు" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#12. "పాలువోయక" అనే పదాన్ని విడదీయగా
#13. "అక్క+చెల్లెలు" ఇది ఏ సంధికి చెందుతుంది
#14. "మధ్యాహ్నం" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#15. లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రాచందస్సులో సాగే రచన
#16. 'నాలో కదిలే నవ్యకవిత్వము కార్మికలోకపు కల్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి" అన్న అభ్యుదయ కవి
#17. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా చందస్సులో సాగే సాహితీ ప్రక్రియ
#18. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా చందస్సులో సాగే రచన
#19. "శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారిపట్ల గౌరవం కనపర్చడం" అనే ఉద్దేశ్యం గల పాఠం
#20. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది
#21. కొడవగంటి కుటుంబరావు యొక్క "చదువు" అనే రచన ఈ ప్రక్రియకు చెందుతుంది
#22. "ప్రకృతి ఒడిలో" అనే పాఠ్యఅంశం కొడవగంటి రచించిన ఏ రకమైన వ్యాసాల నుండి తీసుకొనబడినది
#23. "ప్రకృతి ఒడిలో" పాఠ్యఅంశంలో ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూలసాధనాలు అని రచయిత వేటిని పేర్కొన్నాడు
#24. తుఫాను, సునామీ వంటి వాటిని ఏ జంతువులు 250 కి.మీ దూరం నుండే ముందు పసిగట్టగలవని శాస్త్రవేత్తలు నిరూపించారు.
#25. "ప్రకృతి ఒడిలో" పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#26. క్రిందివాటిలో "పాము" అనే పదానికి సమానార్ధక పదం కాని దానిని గుర్తించండి
#27. "శాస్త్రము" అనే పదానికి వికృతిని గుర్తించండి
#28. "దమ్ము" అనే పదానికి ప్రకృతి పదం
#29. "అయిందటే" అనే పదాన్ని విడదీయగా
#30. సభ కొరకు భవనం అనే విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందుతుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here